మహీంద్రా అండ్మహీంద్రా ఒకేసారి ఏడు ట్రాక్టర్లను విడుదల చేసింది. ఓజా ప్లాట్ఫాంలో విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్లోనే తయారు చేయడం విశేషం. 20 హెచ్పీ సామర్థ్యం నుంచి 40 హెచ్పీ లోప
వారు ముగ్గురు మిత్రులు. ఒకే గ్రామం. పేద కుటుంబాలు కావడంతో గ్రామంలో దొరికిన పనులల్లా చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. కానీ, విధి పగబట్టింది. ఓ పని నిమిత్తం బైక్పై వెళ్లొస్తున్న వారిని కొత్తప�
Goods Train | ఒక గూడ్స్ రైలు (Goods Train) ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
వరంగల్ (Warangal) జిల్లా చెన్నారావుపేట (Chennaraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని లింగాపురం గ్రామంలో వ్యవసాయ పొలం దున్నుతున్న ఓ ట్రాక్టర్ (Tractor) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది.
Tractor Crushes Car | ప్రమాదం ఎప్పుడు, ఎలా ముంచుకొస్తుందే ముందే ఊహించడం చాలాకష్టం. రోడ్డుపై వెళ్లేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. ఎదుటివారి అజాగ్రత్త కారణంగా మనం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువే. ఇటీవల యూకే ( UK)లో అ�
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఉపాధిని మెరుగుపర్చడానికి పలు పథకాలను అమలు చేస్తున్నది. స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులకు స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్నది. వీటి
ఓ మట్టి ట్రాక్టర్ తొమ్మిదేండ్ల బాలుడిని చిదిమేసింది. వెనుకటైరు కిందపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందడం తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో ఆదివారం ఈ �
ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలైన సంఘటన అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో శుక్రవారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సదాశి
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వెలిమినేడు వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది.
గ్రీన్ ఎనర్జీతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఓ బ్రిటన్ కంపెనీ ఆవు పేడతో నడిచే 270 హార్స్పవర్ కలిగిన టీ7 లిక్విడ్ మీథేన్ ఇంధ�
ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ను తయారు చేసి బ్రిటిష్ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ (ప్యుజిటివ్ మీథేన్)గా మార్చారు.