గుమ్మడిదల,ఆగస్టు3 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధి దోమడుగులో చోటు చేసుకుంది. ఎస్సై విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా, శివం
లక్నో: అన్నాదమ్ముల మధ్య ఆస్తి వివాదం నేపథ్యంలో ట్రాక్టర్ను నిలువరించేందుకు ఒక మహిళ తన పసి బిడ్డను టైర్ ముందు పడేసింది. ఉత్తర ప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్నల్గంజ్ పోలీస్ సర్కిల్ పర�
ఎందులోనూ తీసిపోరు.. ఎవరికీ తక్కువ కాదు.. గృహలక్ష్మిగానే కాదు.. ఏ రంగంలోనైనా హ్యాట్సాప్ అని నిరూపిస్తున్నారు మహిళలు. నల్లగొండ జిల్లా రాములబండ గ్రామ పంచాయతీ వాచర్గా పని చేస్తున్న సింగపంగ లింగమ్మ గతంలో కూల
ఇసుక ట్రాక్టర్ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇందల్వాయి తహసీల్దార్ ఎం.రమేశ్ ఇంటిపై గురువారం దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి �
విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్నది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల �
కోట్పల్లి, ఏప్రిల్ 21 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఆదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివర�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గరియాబంద్ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టన్ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడ�
Maharashtra | మహారాష్ట్రలోని (Maharashtra) వషీమ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జిల్లాలోని సెలుబజార్ సమీపంలో ట్రాక్టర్ను వ్యాన్ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే
పరిగి టౌన్ : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన �
మొయినాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సంబురాలు అంబరాన్ని తాకేలా వైభవంగా నిర్వహించారు. ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్ కట్టి పొదాము పదా బిడ్డా అన్నట్లుగా ట్రాక్టర�