Labour | జిల్లాలోని కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని విలియన్కొండ వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
ఖమ్మం : వీవీసీ ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ పోలీసుశాఖకు వితరణగా మినీ ట్రాక్టర్ను అందజేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి ఈ ట్రాక్టర్ ను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట�
DCM | కడ్తాల్ మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ముచ్చర్ల గేట్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ గ్రామం సమీపంలోని మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ �
మాసాయిపేట | మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
ఆదిలాబాద్| ఆలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్తి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ �
ఆదిలాబాద్| ఆదిలాబాద్: జిల్లాలోని గుడిహత్నూర్లో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మన్నూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ట్రాక్టర్ను మినీ లారీ ఢీకొన్నాయి. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమా�
99 శాతం గ్రామాల్లో వినియోగం చెత్త తరలింపు నుంచి ప్రతి పనికీ వాడకం 1200 కోట్లతో సమకూర్చిన ప్రభుత్వం అద్భుత ఫలితమిస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచన మూడు ‘టీ’ల మురిపెంగ్రామాల పచ్చదనం, పరిశుభ్రతలో కీలకం హైదరాబాద్, జ
హైదరాబాద్, జులై 3:ట్రాక్టర్ల టైర్లలో నీరు ఎందుకు పోస్తారనేది చాలా మందికి తెలియదు. అసలు ట్రాక్టర్ టైర్లలో నీళ్లు పోస్తారా..? ఒకవేళ పోస్తే ఎంత మోతాదులో పోయాలి, అసలు దీని వల్ల ఉపయోగం ఏమిటంటే..? -టైర్లు జారిపోకుం�
నారాయణపేట| నారాయణపేట: జిల్లాలోని మాగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వడ్వాట్ గ్రామ శివారులో ఓ మోటార్ సైకిల్ను ట్రాక్టర్ ఢీకొట్టింది.
ట్రాక్టర్| జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు.