కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి బీజేపీకి వెళ్లిన నేతలను కాంగ్రెస్లోకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, తమకు అలాంటి ఆలోచనే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఈటల రా
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు కనీస గౌరవం ఇవ్వని మూర్ఖుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుర్గం శేఖర్ అన్నారు.
‘నేను సచ్ఛీలుడిని. నాపై ఆరోపణ చేస్తే రాజకీయ మైలేజీ వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లేనిపోని ఆరోపణలు చేస్తూ తన పరువు తీసుకుంటున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లీకేజీల వ్యవహారంలో టీపీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి గ్రూప్-1 పేపర్లపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసి
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన
తనపై చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురు�
జనగామ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఆ పార్టీ నేతల నిరసనలు, దూషణల నడుమ కొనసాగుతున్నది. గురువారం మరిపెడ మండలం ఆర్లగడ్డ తండాలో జరిగిన యాత్రలో రేవంత్రెడ్డి సాక్షిగా వర్గపో�
రేవంత్.. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకొని వారు ఇచ్చిన అద్దాలు పెట్టుకొని చూస్తే.. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న కొడంగల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి కనిపిస్తదని టీపీసీసీ �
ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్చౌదరి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
రాష్ర్టాన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వెనకి తగ్గి కాలయాపన చేయడం వల్లే తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేశారని, ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటైన ఆ పార్టీని దేశమంతా తిరసరిస్తు�