నిత్యం ప్రజా రక్షణకు పాటుపడుతున్న పోలీసులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రెడ్ డైరీలో పేర్లు నమోదు చేసుకున్నామని, మీ సంగతి చూస్తామని అహంకారంతో మాట్లాడడం సరికాదని ఉమ్మడి జిల్లా వ�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పాడం రైతులను ఆగం చేసే కుట్ర అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు.
Minister Dayakar Rao | కాంగ్రెస్ పార్టీ రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదని, వ్యవసాయానికి ఎప్పుడూ సరిగా కరెంటు ఇవ్వలేదని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలపై టీడీప�
‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడోరోజు గురువారం రాస్తారోకోలు, ధర్నాలతో ఉమ్మడి జిల్లా దద్దర
రైతులకు మూడు గంటల కరంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడో రోజూ నిరసనలు పెల్లుబికాయి. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లు ధర్నాలతో గురువారం దద్దరిల్లాయి. బీఆర్ఎస్ శ
రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రైతుల
ఉచిత విద్యుత్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పల్లెలు తిరగబడుతున్నాయి. కాంగెస్ పాలనలో అన్నదాతను గోస పెట్టి, ఇప్పుడు నోటికాడి బుక్కను ఎత్తగొట్టేలా కుట్రలు చేయడంపై మండిపడుతున్నాయి. రేవంత్గానీ, ఆ పార్టీ నా�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై కర్షకలోకం కన్నెర్ర జేసింది. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే చాలు” అంటూ విషం గక్కడంపై భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటల చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెలువెత్తాయి. సమైక్య పాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సాగున�
‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. సమైక్యపాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సా�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జగన్ డైరెక్షన్లో నడుస్తున్నారని, నెల తర్వాత వారి మధ్య ఏమి జరుగబోతుందో చూడాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు
మొన్నటిదాకా తన పేరు మీదనే ఉన్న నాలుగైదు గుంటలో... ఎకరం భూమో... రాత్రికి రాత్రి ఆర్ఓఆర్ల వేరే వాళ్ల పేరు మీదకు మారడంతో రైతు పడిన అవస్థ ఇది. చేలల్లో ఉండాల్సిన రైతులు నెలలు... సంవత్సరాల తరబడి కచ్చీరు ముందు కాలం
యాదవలు, కురుమలను, యాదవుల కుల వృత్తిని కిచంపరుస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రెవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల