ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఖతం అయింది. టికెట్ల పంచాయతీ రాజీనామాలకు దారి తీసింది. హస్తం అధిష్ఠానం సీనియర్లను కాదని కంది శ్రీనివాస్రెడ్డికి కేటాయించడంతో పార్టీకి గుడ్బై చెప్పారు.
Telangana | ఇది తెలంగాణ చరిత్రలో చీకటిరోజు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న, ఎగతాళి చేస్తున్న విపక్షనేతల్లో ఇప్పుడు మరో నేత చేరారు. ఆయనే వీర సమైక్యవాది, చంద్రబాబు చేలా, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డ�
లంగాణ రాష్ట్రంలోనే నిలకడ లేని నాయకుడు ఎవరంటే తాను తప్ప మరొకరు కాదని గడ్డం వివేక్ మరోసారి నిరూపించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రోజుకో పార్టీ మార్చడం, పూటకో మాట చెప్పడంలో ఆయనను మించినోళ్లు లేరని రుజు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగ�
ప్రతి పక్ష పార్టీలకు షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసి న ప్పటి నుంచి అసంతృప్తి సెగలు రగులు తుండగా.. ఎంతటికీ చల్లారడం లేదు. కాంగ్రెస్, బీజే పీ లను సీనియర్ �
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు తప్పవని, టార్చ్ లైట్లు కొనుక్కొని పొలాల వద్దకు పోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గడ్డను దోచుకున్న కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రంపై విషం కక్కుతున్న బీజేపీని బొందపెట్టాలని బీఆర్ఎస్ పరకాల అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పట్ట�
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్ధేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా మున్నూరుకాపు సంఘం భగ్గుమంది. ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భే
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావాను నిబంధనలకు అనుగుణంగా కాగ్నిజెన్స్ తీసుకోవాలని కింది కోర్టును హైకో ర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం తిరిగి విచారణ చ
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడోసారి విజయం సాధించడం, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్లో టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్న అధిష్ఠానం ప్రకటనతో నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ఎవరికి వారు తమ లాబీల ద్వారా టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు
బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆరేనని తాము గర్వం గా చెప్పుకుంటున్నామని, కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ముందా? అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
‘వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్లకు సీట్లివ్వరు. గజ్వేల్ నుంచి పోటీ చేయరు’.. అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొన్ని రోజులుగా పాడుతున్న పాట ఇది. దమ్ముంటే ఈ రెండూ చేయాలంటూ సవాల్ కూడా వి�