కాంగ్రెస్పై రైతులకు ఉన్న అనుమానాలు ఎన్నికల ముందే పటాపంచలయ్యాయి. ఆ పార్టీవన్నీ బూటకపు హామీలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. రైతు బంధును భూమి యజమాని, కౌలు రైతుల్లో ఎవరి�
ఎన్నికల్లో రైతుల ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పా ర్టీ చేస్తున్న కుట్రలు బహిర్గతమయ్యాయి. రైతు భరోసా పథకంలో భాగంగా పట్టాదారుకు, కౌలురైతు కు ఎకరాకు రూ. 15 వేల ఆర్థికసాయం అందిస్తామని ఆరు గ్యారెంటీల్లో ప్ర�
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్కు మాత్రం కడుపు మండుతున్నది. 24 గంటలు దండగ.. 3 గంటలే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా రైతన్నల
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్కు మాత్రం కడుపు మండుతున్నది. 24 గంటలు దండగ.. 3 గంటలే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా రైతన్నల
కాంగ్రెస్ పాలనలోనే అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయని, నాటి సీఎం వైస్ రాజశేఖర్రెడ్డి చర్చల పేరుతో నక్సలైటన్లను ఆహ్వానించి అనేక మందిని హతమార్చారని బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం
Kotha Prabhakar reddy | కత్తిపోటు గాయంతో క్రిటికల్ కండిన్లో దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి(Kotha Prabhakar reddy) హస్పిటల్ చికిత్స తీసుకుంటుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్�
కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటనతో అగ్గి రాజుకున్నది. శనివారం ఉదయం ఆరోపణలతో మొదలైన ఈ వేడి.. సాయంత్రానికి గాంధీభవన్ను తాకింది. ఇన్నాళ్లు జెండాలు మోసిన చేతులతోనే గాంధీభవన్పై రాళ్లు విసిరారు. టీపీసీ
Minister Harish Rao | కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao)ఫైర్ అయ్యారు . జిల్లాలోని నారాయణఖేడ
టికెట్ నాకే.. లేదు నాకంటే నాకు.. అంటూ కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రకటించుకుంటున్నారు. ఎన్నిక లు దగ్గరకొస్తున్న వేళ టికెట్ల కలవరం మొదలైంది. నాయకుల్లో సమన్వయం లోపించి వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ‘ఎవర�
మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలకు భరోసానిస్తున్న బీఆర్ఎస్ సర్కారు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. నిర్మల
ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే రాజకీయ సమాధి తప్పదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. అచ్చంపేట మండలం పుల్జా�
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలని దురహంకారంగా మాట్లాడుతున్నారని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలద�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కర్షకుల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ రైతు వేదికల్లో అవగా�