వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అనవసరమంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో సోమవారం ర
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ముఖం కాంగ్రెస్దే అయినా మనసు మాత్రం ఇంకా టీడీపీలోనే ఉన్నదని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, స్పీకర్ పోచారం శ్రీ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ను ఏర్పాటు చేసుకొని మరో నయీంలా మారారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం అర్ధరాత్రి తరువాత రేవంత్ అనుచరుల నుంచి తనకు బెదిరింపు కాల్�
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గురువారం సైతం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కందుకూరు మండల కేంద్రంలో జర�
రాష్ట్రంలో వ్యవసాయానికి అమలవుతున్న 24 గంటల ఉచిత కరంటుకు వ్యతిరేకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఊరూరా రేవంత్ దిష్టిబొమ్మలతో బీఆర్�
Minister Errabelli | తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫ
Minister Indrakaran Reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక �
పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని, ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నౌకర్ అని, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు అతనికి లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్య
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల స్కెచ్. కొనుగోళ్ల కోసం వచ్చిన వారి ఆడియో, వీడియో, వాట్సాప్ చాట్స్ ద్వారా ఈ విషయం బట్టబయలైంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్, రేవంత్రెడ్డి తోడు దొంగలని,
Congress | దక్షిణాదిలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకరావాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు జీవన్మ�
KTR | KTR | కేసీఆరే గులాబీ జెండా పట్టుకొని బయలుదేరకపోతే.. తెలంగాణ వచ్చునా?.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చునా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించార�
KTR | కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు మళ్లీ ఆ దిక్కు మాలిన పాలన రాష్ట్రం కావాలా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ ప
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓ సీమటపాకాయ్ అని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఎద్దేవా చేశారు. తాను పెద్దపెద్ద బాంబులనే ఎదుర్కొన్నానని అన్నారు. రేవంత్రెడ్డికి భయపడేది లేదని తేల్చిచెప్పారు. తనపై రేవంత�