మాస్ రాజ రవితేజ కెరీర్లో 'విక్రమార్కుడు' సినిమా ఒక సంచలనం. 'భగీరథ', 'షాక్' వంటి రెండు వరుస డిజాస్టర్ల తర్వాత వచ్చిన ఈ చిత్రం రవితేజను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది.
కరోనా కారణంతో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదలవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో రాధేశ్యామ్, ట్రిప
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈయన లేటెస్ట్గా నటించిన 'రాధేశ్యామ్' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సినిమాల యందు రాజమౌళి సినిమాలు వేరయా. మాస్టర్ మైండ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అసలు హీరోలతో, కథలతో సంబంధంలేకుండా పోస్టర్ మీద రాజమౌళి పేరు కనిపిస్తే చాలు జనం థియేటర్లకు పరుగులు తీస్తారు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలను దాటింది. పుష్ప చిత్రంతో బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు.పుష్ప చిత్రం థియేట్రికల్గానే కాదు.. టెలివిజన్లోను రికార్డు సృష్టించింద�
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "పవర్" తుఫాను మొదలైంది. ఆ "స్టార్" వెలుగుల సంచలనం ఆరంభమైంది. దాని పేరు "బీమ్లా నాయక్". ఏ పేరు తలిస్తే అభిమానులకు పండగో... ఏ ఇమేజ్ ఫాన్స్ లో ఉత్సాహం పరవళ్లు తొక్కేలా చేస్తుందో...
రొటీన్కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినిమా సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ సినీరంగంలో దూసుకుపోతున్న యువ నటుడు వరుణ్ తేజ్. ఈయన నటించిన సినిమాలలో ఏ ఒక్క చిత్రం కూడా ఒకే విధమైన కథతో ఉండవు.
ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఎక్కడ చూసినా ట్రిపుల్ఆర్ సందడే. అసలు హీరో, కథతో సంబంధంలేకుండా పోస్టర్ మీద రాజమౌళి పేరు ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్
'బాహుబలి' సినిమా తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండా పాతిన సినిమా 'పుష్ప'. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గ
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'ఆర్ఆర్ఆర్' సందడి. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లో చూస్తామా అని ప్రేక్షకులతో పాటు సినీప్రముఖులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు.
RRR First day Target| రాజమౌళి సినిమా అంటే ఒకప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే ఆసక్తిగా చూసేది. కానీ బాహుబలి తర్వాత లెక్కలు మొత్తం మార్చేశాడు జక్కన్న. ఇండియన్ సినిమాను ఒకే తాటిపైకి తీసుకొచ్చి 2 వేల కోట్ల మార్క్ అంద�
Bheemla Nayak in OTT | పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చి 25న ఈ సినిమాను ఆహాత�