మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య శనివారం కన్నుమూశారు. ఈయన మృతి పట్ల సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈయన మరణ వార్త విన్న బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని తెల�
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య శనివారం కన్నుమూశారు. సినీరంగంలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతు�
అప్పట్లో సినిమాలు థియేటర్లలో వంద నుంచి నూటయాభై రోజులకు పైగా ఆడేవి. ఇక ఆ సినిమా టీవీలో రావాలంటే కనీసం ఆర్నెళ్ళైనా పట్టేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఐనా సరే 4 న�
హిట్లతో ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో ఆది సాయికుమార్. 'ప్రేమకావాలి' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా �
సినీరంగంలో కొందరు దర్శకులతో కలిసి పనిచేసే అదృష్టం ఎప్పుడెప్పుడు వస్తుందా అని నటులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలాంటి దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన సినిమాలో చిన్న వేషం అయినా సరే వేయడానికి �
యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. 'అర్జున్ సురవరం' తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్ను పూర్తీ చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు.
కెరీర్ ఆరంభం నుంచి కథల్లో కొత్తదనానికి పెద్దపీట వేస్తుంటారు యువహీరో వరుణ్తేజ్. వాణిజ్య పంథాలో ప్రయాణం సాగిస్తూనే పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలని తపిస్తారు.
అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' కాస్త ఊరటనిచ్చింది. కానీ �
‘బాహుబలి’ ప్రభాకర్, శకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆర్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై రావుల రమేష్ నిర్మిస్తున్నారు. పాలిక్ దర్శకుడు. ముహూర్�
‘సినిమా రిలీజ్ టైం దగ్గరకు రాగానే కొన్ని మల్టీఫ్లెక్స్ థియేటర్ వాళ్లు స్క్రీనింగ్ చేయమని చెప్పడం బాధపెట్టింది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఆ సినిమా విషయంలో నన్ను అడ్డుకోవడం బ్రహ్మతర�
రామారావు ప్రభుత్వ ఉద్యోగి. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఏ మాత్రం సహించడు. న్యాయం కోసం ధిక్కార స్వరం వినిపించే అతని జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలు, వాటిని అధిగమించి లక్ష్యాన్ని సాధించిన తీరు ఏమిటో తెలుసుకో