గత కొన్ని నెలల నుండి ప్రతీ వారం ఏదో ఒక్క సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర కళకళలాడేది. కానీ గతవారం బాక్సాఫీస్ కలెక్షన్ల ఊసే లేదు. గత శుక్రవారం ఏకంగా 9 సినిమాలు రిలీజైతే అందులో ఒక్కటి కూడా హిట్ కాలేకపోయాయి.
చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోరు సిద్ధమైంది. ఒకరు 'వాల్తేరు వీరయ్య' అంటూ తలపడటానికి వస్తుంటే.. మరొకరు 'వీర సింహా రెడ్డి' అంటూ వస్తున్నారు. ఎప్పుడూ ఉండే పోటీనే అయినా.. ఈ సారి ఎందుకో పోటీ రసవత్తరంగా సాగుతుంది. హీరోల
సముద్ర గర్భంలో జేమ్స్ కామెరూన్ ఈ సారి ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో అని సినీ ప్రేమికుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అవతార్-2 టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్ల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. ఆన్ స్క్రీన్లో ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక వీరిద్దరూ తరుచూ కలుస
గత కొంత కాలంగా వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న గోపిచంద్కు ‘సీటిమార్’ కాస్త ఊరటనిచ్చింది. కమర్షియల్గా ఈ సినిమా భారీ విజయం సాధించకపోయిన.. గోపిచంద్ గత సినిమాలతో పోలిస్తే మంచి విజయమే సాధించింది.
ప్రస్తుతం మాస్ మహరాజా ఆశలన్ని 'ధమాకా' పైనే ఉన్నాయి. 'క్రాక్' వంటి భారీ విజయం తర్వాత రెండు బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ రావడంతో రవితేజ మార్కెట్పై తీవ్రంగా ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఆయనకు హిట్టు పడితే�
'డాక్టర్', 'డాన్' వంటి వరుస హిట్లతో మంచి స్పీడ్లో దూసుకుపోతున్న శివకార్తికేయన్కు 'ప్రిన్స్' మూవీ బ్రేకులు వేసింది. కేవి. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి�
ఎ.వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటస్ట్గా రిలీజైన ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్తో ట్రైలర్ గూస్బంప్స్ త
అల్లు అర్జున్, రామ్చరణ్లను ఒకే ఫ్రేమ్లో చూడాలని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే అల్లు అరవింద్ కూడా బన్నీ,చరణ్తో కలిసి ఒక సినిమా చేయాలని కోరిక ఉందని తెలిపాడు. అంతేకాకుండా ‘చరణ్-అ�
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మార్మోగిపోతున్నాయి. నయనతార, నాగశౌర్య, హన్సిక వంటి పలువురు సెలబ్రెటీలు వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా వీరి బాటలోనే కమేడియన్ యాదమ్మ రాజు చేరా�
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మూత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒకటి. తాజాగా ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు దాడులు చేశారు. సోమవారం ఉదయం నుండి సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఐటి అధికారులు ఏకకాలంలో 15చోట్ల �
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్కు ఇండియా మొత్తం అభిమానులున్నాయి. ఈయన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తుందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక నాలుగేళ్ళుగా షారుఖ్ను వెండితెరపై ఫుల్ లెంగ్త్ రోల్
తమిళ హీరో విశాల్కు టాలీవుడ్లోనూ మంచి మార్కెట్ ఉంది. ఈయన సినిమాలు ఇక్కడ కూడా మంచి కలెక్షన్లను సాధిస్తుంటాయి. విజయ్ ప్రస్తుతం 'వారసుడు' పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత�
మాస్ మహరాజ ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు 'వాల్తేరు వీరయ్య'లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న �
నటి అంజలి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మరో వైపు హీరోయిన్గా వరుస ప్రాజెక్ట్లు చేస్తూ దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొన్ని రోజులుగా అంజలికి ఇద