Film Industry in Telangana | భారతదేశంలో తొలితరం సినిమా ప్రస్తావన వస్తే.. ముంబై, కోల్కతా, చెన్నై పేర్లే చెబుతారు. సినీ చరిత్రకారులు సైతం మన సినిమా పునాదులన్నీ అక్కడే ఉన్నట్టు వాదిస్తారు. నిజానికి, భారతీయ సినిమా తొలినాళ్ల ప�
ఇండియన్ బాద్షాగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన షారుఖ్కు గత కొన్నేళ్లుగా హిట్టే కరువైంది. వరుస ఫ్లాపులతో ఒకానొక దశలో షారుఖ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దాంతో దెబ్బకు రెండేళ్ళు ఒక్క సిని�
'ఆర్ఆర్ఆర్' మూవీ నుండి 'నాటు నాటు' పాట ఆస్కార్కు షార్ట్ లిస్ట్ అయిన నేపథ్యంలో రాజమౌళి, కీరవాణిలు గత కొన్ని రోజులకు అమెరికాలో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే అమెరికాలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్�
కళ్యాణ్రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా 'అమిగోస్'. 'బింబిసార' వంటి బ్లాక్బస్టర్ తర్వాత కళ్యాణ్రామ్ ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుండటంతో అమిగోస్పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
గతేడాది బిగ్గెస్ట్ హిట్లలో 'కాంతార' ఒకటి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది కాంతార మూవీ. గతేడాది సెప్టెంబర్లో భారీ అంచనాల నడుమ కన్నడలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి పాజ�
సినిమాల యందు రాజమౌళి సినిమాలు వేరయా. రాజమౌళి సినిమాలను చెక్కుతుంటాడు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒక అందమైన శిల్పంలా కనిపిస్తుంది. ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలను తెరకెక్కించాడు.
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ గౌతమ్. నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మీ ఇంట్లో వ�
నేషనల్ అవార్డు గ్రహిత అపర్ణ బాలమురళికి తాజాగా చేదు సంఘటన ఎదురైంది. తను నటించిన 'తన్కమ్' సినిమా ప్రమోషన్లో భాగంగా ఎర్నాకులంలోని ఓ ప్రభుత్వ లా కాలేజ్ను చిత్రయూనిట్ సందర్శించింది.
బోలెడు ప్రతిభను మెదడులో పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు వేణు ఊడుగుల. తొలి సినిమా 'నీది నాది ఓకే కథ'తో తన ప్రతిభ ఏ స్థాయిదో అందరికి తెలిజేశాడు. ప్రమోషన్లు అంతగా చేయకపోవడంతో ఈ సినిమా కమర్షియల్గా సే
దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం 'వారసుడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో పర్వాలేదనిపించే కలెక్షన్లు రాబడు�
గతేడాది 'అర్జున కళ్యాణం', 'ఓమై గాడ్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న విశ్వక్ ఈ ఏడాది 'దాస్ కా ధమ్కీ 'తో ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబయ్యాడు. విశ్వక్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇ�
అదేంటో ఒక్కోసారి కొంతమందిని అదృష్టం అంటి పెట్టుకుని ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య విషయంలో ఇదే జరిగింది. ఈ సంక్రాంతికి ముందుగా బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి'తో ప్రేక్షకులను పలకరించాడు. రిలీజ్కు ముందు ఈ సినిమాపై
ప్రస్తుతం చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' తర్వాత సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్కు ఈ సినిమా మెగా కంబ్యాక్ ఇచ్చింది. తోడుగా రవితేజ కూడా ఉండటంతో బా�
కొన్ని సినిమాలను రీమేక్ చేయకపోవడమే బెటర్ అని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే ఓరిజినల్ వెర్షన్ క్రియేట్ చేసిన మేజిక్.. రీమేక్ క్రియేట్ చేయదని, ఫీల్ మిస్సవుతుందని చెబుతుంటారు. అలాంటి సినిమాల్లో 'గు�