హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాను వీక్షించినట్లు రాజమౌళి ట్వీట్ చేశాడు. ఆస్కార్కు నామినేట్ అయిన నేపథ్యంలో రాజమౌళి, కీరవాణిలు కుటుంబంతో కలిసి అమెరికాలో సందడి చేస్తు�
సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్లో రిలీజైన సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్గా సేఫ్ అయ్యే చాన్స్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం స
కరోనా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు సినీ అభిమానులు. ఒక ఫ్యామిలీ థియేటర్కు వెళ్లి సినిమా చూడాలంటే తక్కువలో తక్కువ వెయ్యి అయినా ఖర్చవుతాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'వాల్తేరు వీరయ్య' హంగామే కనిపిస్తుంది. వింటేజ్ లుక్లో మెగాస్టార్ను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. కథ పాతదే అయినా, కథనం కొత్తగా ఉందని, యాక్షన్ సన్నివేశ
ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై మంచి అంచనాలు క్రియే�
అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'అన్స్టాపబుల్-2' పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. అసలు టాక్ షోలకే రాని పవన్ కళ్యాణ్ మొదటి సారి టాక్ షోకు.. అది కూడ�
'కుమారి21F' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన పల్నాటి సూర్యప్రతాప్.. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం '18పేజీస్'. నిఖిల్, అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది చి�
సినీ రంగంలో కథానాయికలకు మంచి గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో ఎక్కడలేని పాపులారాటీ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సప్తమీ గౌడ ఒకరు.
ఈ తరం కథానాయికలలో తన రూటే సెపరేటు అంటున్న నటి కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ మలయాళ కుట్టి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది.
సింపుల్ కథను కూడా తన స్క్రీన్ప్లేతో మాయ చేయగల దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన సినిమాలోని కథలు గతంలో మనం ఎన్నో సార్లు విన్నవి, చూసినవే. కానీ తన రైటింగ్, టేకింగ్తో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులను రెండున్నర
'ఆర్ఆర్ఆర్' సినిమాను నుంచి 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు. కీరవాణి గారూ ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన పాటలు అందించారని. ఇండస్ట్రీకే
'అదిపురుష్' టీజర్ ఏ ముహూర్తానా రిలీజ్ చేసారో కానీ, అప్పటి నుండి సినిమాపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గతేడాది దసరా కానుకగా రిలీజైన టీజర్పై ప్రేక్షకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
మెగా అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న 'వాల్తేరు వీరయ్య' శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్తో దూసుకుపోతుంది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు వీరయ్య సక్సెస్ను పండగలా జరుప
ప్రభాస్ లైన్ అప్లో మరో సినిమా చేరింది. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్ట్లతో తీరిక లేకుండా గడుపుతున్న డార్లింగ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది.