ఫ్యాక్షన్ కథల్లో అద్భుతంగా ఒదిగిపోయి రక్తి కట్టిస్తారు బాలకృష్ణ. రాయలసీమ నేపథ్య కథాంశాలతో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ‘వీరసింహా రెడ్డి’ చిత్రం ఆయన అభిమానులతో పాటు సామా�
దక్షిణాదిలో బిజీయెస్ట్ నటిమణులలో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం అని తేడా లేకుండా ప్రతీ భాషలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ మలయాళ బ్యూటీ. గతేడాది అమ్ము, పొన్నియన్ సెల్వన్, మట్టి క�
దర్శకుడు తేజ మొదటి సినిమా నుండి కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. వాళ్లకు మంచి లైఫ్ను ఇస్తుంటాడు. ఈ సినిమాతో దగ్గుబాటీ మూడో తరం వారసుడు అభిరామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
అభిమాన హీరో సినిమా వచ్చిందంటే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా వచ్చిందంటే ఇంకా ఫ్యాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇన్నాళ్లు ఈ రచ్చ లోకల్లో మాత్రమ�
టాలీవుడ్ స్టార్ జంట రామ్చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా గతేడాది అభిమానులతో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఉప
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది నటులలో విజయ్ దేవరకొండ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీప్రయాణం మొదలు పెట్టి పాన్ ఇ�
సినీ రంగంలో తారలు వెలుగులోకి రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. 'కిర్రాక్ పార్టీ'తో సినిమాల్ల
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హాలీవుడ్ హాలీవుడ్ దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. తనకు మాటలు రావడం లేదని, అంతా కలలా ఉందని హాలీవుడ్ మీడియాకు చెప్పాడు. ఇలాంటి అవార్డులు మరిం�
'క్రాక్'తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజకు రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు మార్కెట్పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో 'ధమాకా'తో గతేడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముం
'ఆర్ఆర్ఆర్'తో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు దర్శక దిగ్గజం రాజమౌళి. గతేడాది మార్చిలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి సంచలనం సృష్టించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కమర్షియల్గానే కాదు అవార్డుల పరంగానూ ఈ సినిమా దూసుకెళ్తుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది.
'ఆర్ఆర్ఆర్' నుంచి 'నాటు నాటు' పాట గ్లోబెన్ గోల్డ్ అవార్డు గెలుచుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశాడు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుందని సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు.
Veera Simha Reddy, Waltair Veerayya | నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు ఆరో ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు చిత్రాల విడుదల రోజున ఉదయం 4 గంటల ఆటకు అనుమతులు జారీ చేసింది. నందమూరి బాలకృష్ణ
టాలీవుడ్ స్టార్ నటి సమంత.. గతేడాది తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్మూనిటీ డిసీజ్తో బాధపడుతున్నా అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. ఇటీ
ఇటీవలే ఈ షోకు ప్రభాస్ గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా రిలీజైన ప్రభాస్ ఎపిసోడ్ మంచి వ్యూవర్షిప్ దక్కించుకుంది. తాజాగా ఈ ఎపిసోడ్కు 'వీరసింహా రెడ్డి' టీమ్ వచ్చినట్లు తెలుస్తుంది.