అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. రిలీజ్ రోజున మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికి టాక్తో సంబంధంలేకుండా రూ.360 కోట్లకు పైగా కలెక�
గతేడాది డిసెంబర్ నెలలో తారక్ కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం అమెరికాకు వెళ్ళాడు. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ చేసుకున్నాడు. ఇక అక్కడ ఉన్న సమయంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొని
గతేడాది వరణ్ తేజ్కు అస్సలు కలిసి రాలేదు. ఎంతో కష్టపడి చేసిన 'గని' డిజాస్టర్గా మిగిలింది. ఆ గాయం మరిచిలోపే 'ఎఫ్-3'తో మరో పరాజయం ఎదురైంది. ప్రస్తుతం వరుణ్తేజ్ ఆశలన్ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకె
రోజు రోజుకు ప్రభాస్ లైనప్ చూస్తుంటే ప్రేక్షకులకు మతిపోతుంది. ఒక హాలీవుడ్ హీరో రేంజ్ స్థాయిలో తనపై బిజినెస్ జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభాస్ లైనప్లో ఉన్న సినిమాల బడ్జెట్ దాదాపు రూ.3వేల కోట్లకు పైమా�
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజారాధన కలిగి ఉన్న నటులలో షారుఖ్ ఒకడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా.. 'పఠాన్'తో మునపటి షారుఖ్ను చూడబోతున్నట్ల
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్రాజు ఒకడు. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన దిల్రాజు అంచెలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా సినిమాలను నిర్మించే స్థాయికి వెళ్లాడు. ఇండస్ట్రీలో దిల్రాజు జడ్జిమెంట్�
సమంతకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా కలిసి వస్తున్నాయి. 'యూటర్న్', 'ఓ బేబి' వంటి సినిమాలు కమర్షియల్గానూ మంచి విజయాలు సాధించాయి. ఇక ఇటీవలే రిలీజైన 'యశోద' మొదట మిక్స్డ్ రివ్వూలు తెచ్చుకున్నా
ప్రభాస్ సినిమా లైనప్లో 'స్పిరిట్' కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఏడాదిన్నర కిందటే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఓ వైపు ప్రభాస్ తన సినిమాలో బిజీగా ఉండగా.. �
అంతర్జాతీయ వేదికలపై ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' హవా కొనసాగుతుంది. ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' మూవీలోని 'నాటు నాటు' పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ అవా�
తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కార్తి. ఆయన తన మూడో సినిమా నుండే తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తి సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్లు
నటసింహం నందమూరి బాలకృష్ణ రీల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరోనే అని నిరూపించుకున్నాడు. తాజాగా బాలయ్య ఓ క్యాన్సర్ పేషెంట్కు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు.
హిట్టు సంగతి అటుంచితే వాల్తేరు వీరయ్య మాత్రం కలెక్షన్లలో దుమ్ము రేపుతుంది. ఆచార్య, గాడ్ఫాదర్లతో పట్టు కోల్పోయిన చిరు మార్కెట్ను వీరయ్య పుంజుకునేలా చేసింది.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించ�
నటి మమతా మోహన్దాస్ మరో అరుదైన వ్యాధితో భాదపడతున్నట్లు తెలిపింది. తనకు 'విటిలిగో' అనే చర్మ వ్యాధి సోకిందని ఈ మలయాళ బ్యూటీ వెల్లడించింది. ఆ వ్యాధి తన చర్మ రంగును కోల్పోయేలా చేస్తోందని క్రానిక్ ఆటో ఇమ్యూన్
కమెడియన్ రాహుల్ రామకృష్ణ తాజాగా గుడ్న్యూస్ చెప్పాడు. సంక్రాంతి పర్వదినాన తను తండ్రియినట్లు వెల్లడించాడు. తన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియలో ప్రకటించాడు. 'బాయ్.. సంక్రాంత�