తమిళ హీరో ధనుష్కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘రఘువరన్ B-Tech’, మారి, తిరు వంటి సినిమాలు ధనుష్కు టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాగా ధనుష్ ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్ పెంచుకునే �
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంల
సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయ. తెలిసిన కథలనే కొత్తగా ఎలా చెప్పొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జామ్పుల్ మలయాళ సినిమాలు. హంగులకు, ఆర్భాటలకు పోకుండా సింపుల్గా సినిమాలను తెరకెక్కిస్తుంటారు.
'గీతా గోవిందం' రిలీజయ్యే వరకు డైరెక్టర్ పరుశురామ్ పేరు చాలా మందికి తెలియదు. అప్పటివరకు ఆయన కెరీర్లో చెప్పుకొద్దగ సినిమాలు కూడా ఏవి లేవి. కానీ ఐదేళ్ల కిందట వచ్చిన 'గీతా గోవిందం'తో ఎక్కడ లేని క్రేజ్ వచ్చ�
'తునివు'తో తిరుగులేని విజయాన్ని సాధించిన అజిత్.. ప్రస్తుతం ఆ సక్సెస్ను కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమా కోసం వేరు దర్శకుడికి బాధ్యతలు అప్పగించేపనిలో ఉన్నాడు.
ఓటీటీలకు ఈ మధ్య ఆధరణ బాగా పెరిగింది. థియేటర్ రిలీజ్కు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలకు ఓటీటీ పెద్ద దిక్కు అయింది. సినిమాలనే కాదు వెబ్ సిరీస్లు, టాక్ షోలు ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలకు వేదికైంది
ఒకప్పుడు వరుస హిట్లతో చెలరేగిపోయినా నాని.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. గత రెండుమూడేళ్లుగా నాని నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రావడంలేదు. దాంతో నాని అభిమానులు ఆయన కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఫిబ్రవరి నెలను ఇండస్ట్రీలో డ్రై సీజన్గా పిలుస్తుంటారు. ఎందుకంటే అప్పట్లో సంక్రాంతి సినిమాల జోరు ఫిబ్రవరి నెల వరకు ఉండేది. పైగా స్టూడెంట్స్కు అది ఎగ్జామ్ టైమ్. దాంతో కొత్త సినిమాలను రిలీజ్ చేయాలంటే ద
'ఆర్ఆర్ఆర్' సినిమాతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నటి వరకు రీజినల్ హీరోగా ఉన్న తారక్.. ఇప్పుడు పాన్ వరల్డ్ హీరోగా మారాడు. ఇప్పుడు ఆయన సినిమాలను మనదేశంలోనే కాదు పక్క దేశాల్లోనూ చూడ్డాని�
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది సిద్ధు నటిస్తున్న 8వ సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఒకప్పుడు ముందుగా నిర్ణయించిన తేదీకే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రోజుల్లో సినిమాలు ఒక రిలీజ్ డేట్కు కట్టుబడి ఉండడం చాలా కష్టం అయిపోతుంది.
మాస్రాజా రవితేజ సుడి మాములుగా లేదు. 'క్రాక్'తో హిట్ ట్రాక్లోకి వచ్చేశాడు అనుకునేలోపే 'ఖిలాడీ', 'రామారావు' రూపంలో రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రవన్న కాస్త డిసప్పాయింట్ చేశాయి.