ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘గీత సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. చేతన్రాజ్ నిర్మాత. ఈ నెల 22న తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
శ్రీచరణ్ రాచకొండ, గీత్ శైనీ జంటగా నటిస్తున్న చిత్రం ‘కన్యాకుమారి’. దామోదర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల ఈ చిత్రం టైటిల్ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల
గతకొంత కాలంగా ప్రభాస్, కృతి సనన్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు ప్రభాస్ ఇటు కృతి ఎన్నో సార్లు అవి రూమర్స్ అంటూ కొట్టిపారేసారు. అయినా కానీ వీరిమధ్య రూమర్స్ ఆగడంలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్కు ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు వచ్చింది. దాంతో చరణ్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు వచ్చిన అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
Khushbu Sundar | తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల (sexually abused) గురించి ఇటీవల నటి ఖుష్బూ (Khushbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్ప�
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండాపాతిన సినిమా పుష్ప. ఎలాంటి ప్రమోషన్లు గట్రా చేయకుండానే వంద కోట్ల బొమ్మగా బాలీవుడ్ బాక్సాఫీస్పై సంచలనం సృష్టించింది.
సినిమాలకు ప్రధాన బలమే నిర్మాతలు. కథను నమ్మి కోట్లకు కోట్లు దారపోసి సినిమాలు తీస్తారు. హిట్టయి, లాభాలు తెచ్చిపెడితే ఓకే కానీ, ఫలితం తేడా కొట్టిందంటే ఆ నిర్మాత పరిస్థితి ఊహించలేము.
‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా ఏమిలేదు. కంటెంట్తో వచ్చే ప్రతీ సినిమా పెద్ద సినిమా రేంజ్లో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇటీవలే రిలీజైన బలగం మూవీ కూడా ఇదే కోవలోకి చెందింది.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. గతేడాది ఈయన నటించిన ‘ఓరి దేవుడా’ రిలీజై ఘన విజయం సాధించింది.
చిత్రసీమలో కొందరు నాయికలు మూర్తీభవించిన ధైర్యానికి, నమ్మిన విలువల్ని ఆచరించే రాజీలేని తత్వానికి ప్రతీకలుగా కనిపిస్తారు. వారి దృష్టిలో జీవితమంటే నిత్యం గెలవాల్సిన యుద్ధం.
బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన పఠాన్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది.
టాలీవుడ్లో కొన్ని కాంబోలకు మంచి పేరుంది. వాళ్ల కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్ ఒకట
పదేళ్ల క్రితం '3' అనే సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టింది ఐశ్వర్య రజినీకాంత్. కమర్షియల్గా ఈ సినిమా సేఫ్ కాలేకపోయినా.. ఐశ్వర్య దర్శకత్వ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది.