ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. ఆ లిస్టులో అందరికంటే ముందొచ్చే ముద్దుగుమ్మ షాలిని పాండే. మొదటి సినిమాతోనే పాత్ బ్రేకింగ్ హిట్ ఇచ్చినా.. ఆ తర్వాత మాత్రం అమ్మడును అస్�
రాజమౌళి క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఇన్నాళ్లు మనం స్టివెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దర్శకులను ఎలా గుర్తుచేసుకున్నామో.. ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి పేరును జపం చేస్తున్నా
ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా ఇండియాలో ఏ యాక్టర్ లేడేమో. ఎప్పుడు ఏ షూట్లో ఉంటున్నాడో కూడా తెలియడం లేదు. ఇక ప్రభాస్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను ప్రాజెక్ట్ల�
చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నేరుగా తెలుగులో పలు సినిమాల్లో నటించిన విక్రమ్కు 'అపరిచితుడు' ఇక్కడ తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా విక్రమ్ మార్కెట్ను క
తమిళ నటుడు విజయ్ 'వారసుడు' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తెలుగు సంగతి పక్కనపెడితే తమిళంలో మాత్రం రికార్డులు సృష్టించింది. తొలిరోజే నెగెటీవ్ రివ్యూలు తెచ్చుకున్నా టాక్తో సంబంధంలేకుండా నిర్మాతలకు
మెగా వారసుడు రామ్చరణ్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ తెచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడానికి చరణ
తమిళ కథానాయకుల్లో ధనుష్ శైలి చాలా ప్రత్యేకం. వాణిజ్య కథాంశాల్ని ఎంచుకుంటూనే వాటి ద్వారా సామాజిక ఉపయుక్తమైన సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఒకప్పుడు తమిళ దర్శకులతో మనవాళ్లు సినిమాలు చేయాలని ఆసక్తి చూపేవారు. శంకర్, మణిరత్నం వంటి దర్శకుల కోసం మన స్టార్లు పడిగాపులు కాసిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
Sridevi Shoban Babu | తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు సుష్మిత. ఇప్పటికే ఈ గోల్డెన్ బాక్స్ నుంచి షూట్ అవుట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ వచ్చింది. తాజాగా సంతోష్ శోభన్ హీరోగా శ్రీదేవి శోభన్ బాబు �
Sir Movie Review | యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి చదువును వ్యాపారంగా ఎలా మారుస్తున్నారు అనే కథను సార్ సినిమాలో చెప్పాడు. ఇది ఇప్పటివరకు మనం చూడని కథ కాదు. 30 సంవత్సరాల కింద జెంటిల్మెన్ సినిమాలోని శంకర్ ఈ కథ చెప్పాడు.
Rashi Khanna | “ఫర్జీ’ సిరీస్లో బలమైన వ్యక్తిత్వం కలిగిన మేఘా పాత్రను పోషించాను. నా కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రాశీఖన్నా.
బాలీవుడ్ అగ్రహీరో హీరో సైఫ్అలీఖాన్ తెలుగులో విలన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే..ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
కోవిడ్కు ముందు వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న అక్షయ్.. కోవిడ్ తర్వాత ఫామ్ను కోల్పోయాడు. కరోనా తర్వాత ఈయన నటించిన 9 సినిమాలు రిలీజయ్యాయి. అందులో రెండు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. కాగా మిగిలిన ఏడింటి�
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా ఆ తర్వాత 'నవయుగం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాకే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మీనా.. 'సీతారామయ్య మనవరాలు' సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర