Khushbu Sundar | తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల (sexually abused) గురించి ఇటీవల నటి ఖుష్బూ (Khushbu Sundar) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా ఆమె స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్ప�
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండాపాతిన సినిమా పుష్ప. ఎలాంటి ప్రమోషన్లు గట్రా చేయకుండానే వంద కోట్ల బొమ్మగా బాలీవుడ్ బాక్సాఫీస్పై సంచలనం సృష్టించింది.
సినిమాలకు ప్రధాన బలమే నిర్మాతలు. కథను నమ్మి కోట్లకు కోట్లు దారపోసి సినిమాలు తీస్తారు. హిట్టయి, లాభాలు తెచ్చిపెడితే ఓకే కానీ, ఫలితం తేడా కొట్టిందంటే ఆ నిర్మాత పరిస్థితి ఊహించలేము.
‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన మరో దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తర్వాత గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా ఏమిలేదు. కంటెంట్తో వచ్చే ప్రతీ సినిమా పెద్ద సినిమా రేంజ్లో కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇటీవలే రిలీజైన బలగం మూవీ కూడా ఇదే కోవలోకి చెందింది.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. గతేడాది ఈయన నటించిన ‘ఓరి దేవుడా’ రిలీజై ఘన విజయం సాధించింది.
చిత్రసీమలో కొందరు నాయికలు మూర్తీభవించిన ధైర్యానికి, నమ్మిన విలువల్ని ఆచరించే రాజీలేని తత్వానికి ప్రతీకలుగా కనిపిస్తారు. వారి దృష్టిలో జీవితమంటే నిత్యం గెలవాల్సిన యుద్ధం.
బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన పఠాన్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది.
టాలీవుడ్లో కొన్ని కాంబోలకు మంచి పేరుంది. వాళ్ల కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్ ఒకట
పదేళ్ల క్రితం '3' అనే సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టింది ఐశ్వర్య రజినీకాంత్. కమర్షియల్గా ఈ సినిమా సేఫ్ కాలేకపోయినా.. ఐశ్వర్య దర్శకత్వ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది.
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై తిరుగులేని విజయాలను సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి 'సార్పట్ట పరంపర'. పా.రంజిత్ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో ఆర్య ప్రధాన పాత్రలో నటించాడు. రెండేళ్ల క్�
తెర ముందు ముఖానికి రంగేసుకుని అందరినీ అలరించే నటీనటుల జీవితాల్లో రంగు తీసేస్తే ఎన్నో విషాదభరిత కథలుంటాయి. అందరిలో అనలేము కానీ, కొందరి జీవితాల్లో మాత్రం సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విషాదం దాగుంటుంది.
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరో స్టేటస్ను మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు.
వెంకటేష్ మాహా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన దర్శకుడు. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్ట్లు, న్యూస్ వెబ్సైట్లలో బోలెడన్ని వార్తలు.. ఇలా ఒక్క రోజులోనే వెంకటేష్ మాహా సంచలనం అయ్యాడు.
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.