‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్య క్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి పో తున్నాయి. కోట్లాది రూపాయలతో కార్పొరేట్ స్థాయి రూపుదిద్దుకుంటున్నాయి. అభివృద్ధి చేసిన పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మనఊరు..
పర్యాటకులను ఆకర్షించే విధంగా పోచారం ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్, నీటిపారుదులశాఖ ఇంజినీరింగ్ �
మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్య ధోరణి తగదని, ఎవరైనా అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బీ గోపి అధికారులను హెచ్చరించారు.
Woloo App | దేశంలో మహిళల జనాభా 66 కోట్లకు పైగా ఉంది. అయినా బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రమైన, అనుకూలమైన టాయిలెట్స్ లేవు. ఎక్కడో ఓచోట ఉన్నా, అవసరం వచ్చిన ప్రతిసారీ అక్కడి వరకూ వెళ్లలేరు కదా. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్
భోపాల్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY)తో పాటు టాయిలెట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన ఓ గిరిజన యువకుడిని ప్రభుత్వ ఉద్యోగులు చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కత్నీ జిల
7000 బడుల్లో కాంప్లెక్స్ల నిర్మాణం వెస్ట్రన్ టాయిలెట్స్.. గోడలకు టైల్స్ ఒక్కో స్కూళ్లో బాలబాలికలకు 4 చొప్పున రన్నింగ్వాటర్, విద్యుత్తు,సింక్, వాష్బేసిన్ ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు మన ఊరు-మ
ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 10% పశువుల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. పశువుల వ్యర్థాల్లో ఉండే అమ్మోనియా మట్టితో కలిసినప్పుడు అందులో ఉండే సూక్ష్మజీవులు రసాయనిక చర్యలు జరుపుతాయి. ఫలితంగా అది న
నెక్నాంపూర్లో కాంగ్రెస్ కౌన్సిలర్ దాష్టీకంటీఆర్ఎస్ ఆందోళన.. కౌన్సిలర్, బిల్డర్పై కేసు మణికొండ, మార్చి 6: పురాతన ఆలయాన్ని పూడ్చి.. మరుగుదొడ్ల నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను నార్సింగ