ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ రాష్ట్రస్థాయిలో మెరిసింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినందుకు స్వచ్ఛ సర్వేక్షణ�
తెలంగాణ మరో ఘనత సాధించింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగం గా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మరుగుదొడ్ల రెట్రోఫిటింగ్లో రాష్ట్రం టాప్లో నిలిచింది. సింగిల్ పిట్లు గల మరుగుదొడ్లు 100% డబుల్పిట్లుగా అభివృద్ధి చ�
గ్రేటర్ హైదరాబాద్లో 23 చోట్ల బహుళ వినియోగ మరుగుదొడ్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్ఆర్ పద్ధతిలో 14 సంవత్సరాల కాల వ్యవధితో మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్స్ (టాయిలెట్లు) ఏర్పాటుకు స్టాండింగ్ కమ�
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�
తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల బృందం సభ్యు లు �
ప్రభుత్వ కళాశాలల ను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిఫ్కోర్టు జడ్జి శివరంజనీ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికలు, బాలుర జూనియర్ కళాశాలలతోపాటు డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. ఆయా కళాశాలల ఆవరణలు, మరుగుదొడ్లన�
నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ జిల్లా నుంచి 4489 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరి�
ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు నెలవు.. అపరిశుభ్రమైన టాయిలెట్లు. ముఖ్యంగా, పాశ్చాత్య తరహా టాయిలెట్ సీటు, ఫ్లషింగ్ బటన్, నీటి స్ప్రే, తలుపుల పిడులు (డోర్నాబ్స్), కమోడ్ తదితర ప్రాంతాల్లో ఎన్నోరకాల హానికర
Telangana | ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లో తెలంగాణ టాప్లో నిలిచిందని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్వయంగా ప్రకటించారు. 100% మార్కును దాటిందని ప్రశంసల జల్లు కురింపిచారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన ప
సర్కారు బళ్లలోనే నాణ్యమైన విద్య అందుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పాఠశాలల్లో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మన ఊరు - మన బడి’ పనుల �
సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవటం, అక్కడి నుంచే పరిష్కారాన్ని ప్రారంభించటం ముఖ్యమంత్రి కేసీఆర్ పద్ధతి. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ‘మన ఊరు- మన బడి’ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి.
‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టి సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి.