TOILET | టాయిలెట్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లడం... ఫోన్లో మునిగిపోయి ఎక్కువసేపు అందులోనే కూర్చోవడం... ఇటీవలి కాలంలో చాలామందికి అలవాటుగా మారుతున్నది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టా�
ఉచితాల పేరుతో ఊదరగొట్టి హిమాచల్ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రజలు చెంబట్క పోయేందుకు కూడా భయపడే పరిస్థితులు తీసుకొచ్చింది. అలవికాని హామీలు అమలు చేసేందుకు ప్రజల నుంచి కొత్
ఒకే కాంపౌండ్లో రెండు ప్రభుత్వ బడులు.. మొత్తం 139 మంది పిల్లలు.. ఉన్నది ఒకే మూత్రశాల.. ఇక విరామ సమయం వచ్చిదంటే చాలు వాష్రూం కోసం విద్యార్థులు చాంతాడంత లైన్లో నిల్చుండాల్సిందే. ఒకరి తర్వాత ఒకరు అంటే దాదాపు గ�
విద్యార్థులు బడుల్లో మరుగుదొడ్లు శుభ్రం చేస్తే తప్పేంటని చిత్రదుర్గ బీజేపీ ఎంపీ, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ ప్రశ్నించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ�
కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం కేవలం ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకే సరిపోయింది. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. ‘పరిసరాల పరిశుభ్రత మనందరి కర్తవ్యం.. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరి�
ఇది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని హైస్కూల్లో నిర్మించిన టాయిలెట్ కాంప్లెక్స్. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు- మన బడి కింద రూ. 7.50 లక్షలతో దీనిని నిర్మించింది.
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్కు జాతీయ స్థాయిలో గుర్తింప
నేటి నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. బడిగంట మోగేందుకు వేళైనా.. పలు పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం కోటి ఆశలతో తల్లిదండ్రులు వారి పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సిద్�
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రయాణికులు మంచినీటి సమస్యతోపాటు చాలీచాలని మూత్రశాలలు, మరుగుదొడ్లతో ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఇటీవల బస్టాండ్ సామర్థ్యాన్ని
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులతో ఇలాంటి పనులు ఎక్కువగా చేయిస్తున్నారని పలు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
యూపీ, బీహార్ నుంచి వచ్చిన హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయ్లెట్స్, రోడ్లను శుభ్రం చేయడంతో పాటు భవన నిర్మాణ పనుల్లో స్ధిరపడుతున్నారని డీఎంకే ఎంపీ (DMK MP) దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు పెనుద�
Students made to clean toilets | స్కూల్ విద్యార్థులతో టాయిలెట్లు క్లీన్ చేయించారు. (Students made to clean toilets) అలాగే డ్రైనేజీ గుంతలను కూడా శుభ్రం చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ
విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థలో డాటాను పూరించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఏకీకృత సమాచార వ్యవస్థ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్�