రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగతు రహిత ఆరోగ్య పథకాన్ని అమలుకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావుకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తె
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒక శాతం చందాతో ఆరోగ్యపథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేయాలని టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పూర్తిగా నగదు రహిత విధానంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశ�
విడిపోయి సుభిక్షంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజలను కాటేసేందుకు కాలనాగులు బుసకొడుతున్నాయ్.. కలిసికట్టుగా ఉండి వాటిని తరిమికొట్టేందుకు తెలంగాణ వాసులంతా మరోసారి ఏకం కావాలని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్
జగిత్యాలలో నిర్వహించిన సీఎం సభకు జనం పోటెత్తారు. అడుగడుగునా అధినేతకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు పోటీపడ్డాయి. తమ పట్టణానికి వచ్చిన రాష్ట్ర ప్రగతిసారథికి జగిత్యాల జనం వీధుల్లోకి వచ్చి గౌరవ సూచకం
Minister Srinivas Goud | ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తెలంగాణ పోరాటం కోసం ఉద్యోగ సంఘాల పాత్ర వెలకట్టలేనిదని... రాష్ట్ర సాధన కోసం రాయలసీమ సరిహద్దుల్లోకి వెళ్లి గర్జించిన తమపై... గుట్కా కేసులో అరెస్టయి జైలుకుపోయిన బండి సంజయ�
Employee unions | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లి టీఎన్జీవో భవన్ వద్ద ఉద్యోగుల జేఏసీ నల్లబ్యాడ్జీలతో న�
Minister Harish Rao | ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎంతో మాట్లాడతానని, త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం దక్కేలా చూస్తానని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
మంత్రి హరీశ్రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేస్తున్న వ్యాఖ్యలు హస్యాస్పదమని టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఈ ఉద్యోగార్హత పరీక్షల్లో తెలంగాణ చరిత్ర పాఠ్యాంశం నుంచి చాలా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ‘నిపుణ’ ఈ ప్రత్యేక కథనాలను...
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) సన్మానించింది. మంగళవారం హైదరాబాద్లో పర్యాటక, సాంస్కృతికశాఖ
ఉద్యోగుల ఆరోగ్య బీమా (ఈహెచ్ఎస్) పథకానికి మూల వేతనం నుంచి 2శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. శనివారం టీఎన్జీవో
ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు టీఎన్జ్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్