జగిత్యాలలో నిర్వహించిన సీఎం సభకు జనం పోటెత్తారు. అడుగడుగునా అధినేతకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు పోటీపడ్డాయి. తమ పట్టణానికి వచ్చిన రాష్ట్ర ప్రగతిసారథికి జగిత్యాల జనం వీధుల్లోకి వచ్చి గౌరవ సూచకం
Minister Srinivas Goud | ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తెలంగాణ పోరాటం కోసం ఉద్యోగ సంఘాల పాత్ర వెలకట్టలేనిదని... రాష్ట్ర సాధన కోసం రాయలసీమ సరిహద్దుల్లోకి వెళ్లి గర్జించిన తమపై... గుట్కా కేసులో అరెస్టయి జైలుకుపోయిన బండి సంజయ�
Employee unions | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లి టీఎన్జీవో భవన్ వద్ద ఉద్యోగుల జేఏసీ నల్లబ్యాడ్జీలతో న�
Minister Harish Rao | ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎంతో మాట్లాడతానని, త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం దక్కేలా చూస్తానని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
మంత్రి హరీశ్రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేస్తున్న వ్యాఖ్యలు హస్యాస్పదమని టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఈ ఉద్యోగార్హత పరీక్షల్లో తెలంగాణ చరిత్ర పాఠ్యాంశం నుంచి చాలా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ‘నిపుణ’ ఈ ప్రత్యేక కథనాలను...
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) సన్మానించింది. మంగళవారం హైదరాబాద్లో పర్యాటక, సాంస్కృతికశాఖ
ఉద్యోగుల ఆరోగ్య బీమా (ఈహెచ్ఎస్) పథకానికి మూల వేతనం నుంచి 2శాతం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటించింది. ఈ మేరకు కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. శనివారం టీఎన్జీవో
ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు టీఎన్జ్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్
ఖమ్మం: టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మంజిల్లా అధ్యక్షులుగా షేక్ అఫ్జల్ హసన్ ,కార్యదర్శిగా ఆర్.వి.ఎస్ సాగర్ లు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు గురువారం సూడా ఛైర్మెన్ విజయ్ కుమార్ న�
ఖమ్మం : టీఎన్జీవోకు ఖమ్మం జిల్లాలో పూర్వ వైభవం తీసుకోస్తానని జిల్లా నూతన కన్వీనర్ అబ్జల్హాసన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో కార్యాలయంలో నూతన కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎన