తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను శుక్రవారం హైదరాబాద్ నాం�
వేతన సవరణలో భాగంగా 51శాతం ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని ప్రకటించాలని టీఎన్జీవో కేంద్రం సంఘం కోరింది. 2023 జూలై 1 నుంచి నూతన పీఆర్సీని అమలుచేయాలని, 33.67 శాతం కరువుభత్యంతో కలిపి అందజేయాలని విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ నిజామాబాద్ జిల్లా శాఖ వ్యవహారాలపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పూర్తి వివరాలను సేకరించే పనిలో పడినట్లుగా తెలిసింది. బుధవారం ‘నమస
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సంక్షిప్తంగా టీఎన్జీవో. తెలంగాణలో పరిచయం అక్కర్లేని ఉద్యోగ సంఘం ఇది. స్వరాష్ట్ర సాధనలో టీఎన్జీవోలు పోషించిన పాత్ర అమోఘం. ఉద్యోగుల సమస్యలు, ఇక్కట్లను ప్రభుత్వం దృ�
నూతనంగా ఎన్నికైన తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) కేంద్ర సంఘం కార్యవర్గాన్ని టీఎన్జీవో నేతలు మంగళవారం ఘనంగా సన్మానించారు. టీజీవో అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాస్రావు, ప్రధాన కార్యదర్శిగా ఎనుగల సత్యనా
మంచిర్యాల జిల్లా టీఎన్జీవోల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఎన్నికల సందర్భంగా యూనియన్ బై-లా పాటించడం లేదనే విషయం వెలుగులోకి రావడంతో పాటు తాజాగా టీఎన్జీవో లెక్కలపైనా చర్చ మొదలైంది.
ఈ నెల 28 నుంచి 30 వరకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) సమావేశాలు కోల్కతాలో జరుగనున్నాయని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ వెల్లడించారు.
దీపావళి పండుగ పురసరించుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది. దీపావళి సెలవును ఈ నెల 13కు మార్చాల�
ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దుచేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.