టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ వీఆర్ఎస్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) నూతన అధ్యక్షుడ్ని ఈ నెల 19న ఎన్నుకోనున్నారు. గురువారం టీఎన్జీవో కేంద్రం సంఘం కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరుగనున్నది.
ఉద్యోగుల వేతన సవరణకు వీలుగా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా బీ రామయ్యతో కూడిన పీఆర్సీ కమిటీని ఏర్పా టు చేయడం పట్ల టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్�
TNGO-PRC | రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ కోసం నూతన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని ఏర్పాటు చేసినందుకు సీఎం కే చంద్రశేఖర్ రావుకు టీఎన్జీఓస్ కేంద్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వ�
ఉద్యోగులు ప్రభుత్వానికి గుండెకాయలాంటి వారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో పథకాలను సమర్థంగా అమలు చేయడం వల్లనే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ హామీ ఇచ్చారు. త్వరలోనే మున్సిపల్శాఖ మంత్రితో
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణకు వీలుగా నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం కోరింది. ఈమేరకు సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, అసోసియేట్�
ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్, పోలీస్ భవన సముదాయాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేరొన్నారు. సోమవారం టీఎన్జీవో జిల్లాశాఖ �
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సమావేశమైన కేంద్ర సంఘ కార్యవర్గం రాజేందర్ను తిరిగి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకు
Minister jagadish Reddy | నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విధి, విధానాలతో పాటు నిధులు విడుదల చేసే�
రక్త దానం ఎంతో మహోత్తరమైన కార్యక్రమమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాంపల్లి గృహకల్ప ఆవరణలోని టీఎన్
minister harish rao | ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై టీఎన్జీవో కేంద్రం సంఘం హర్షం వ్యక్తంచేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగతు రహిత ఆరోగ్య పథకాన్ని అమలుకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావుకు టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తె
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒక శాతం చందాతో ఆరోగ్యపథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేయాలని టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పూర్తిగా నగదు రహిత విధానంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశ�
విడిపోయి సుభిక్షంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజలను కాటేసేందుకు కాలనాగులు బుసకొడుతున్నాయ్.. కలిసికట్టుగా ఉండి వాటిని తరిమికొట్టేందుకు తెలంగాణ వాసులంతా మరోసారి ఏకం కావాలని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్