హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్
ఖమ్మం: టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మంజిల్లా అధ్యక్షులుగా షేక్ అఫ్జల్ హసన్ ,కార్యదర్శిగా ఆర్.వి.ఎస్ సాగర్ లు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు గురువారం సూడా ఛైర్మెన్ విజయ్ కుమార్ న�
ఖమ్మం : టీఎన్జీవోకు ఖమ్మం జిల్లాలో పూర్వ వైభవం తీసుకోస్తానని జిల్లా నూతన కన్వీనర్ అబ్జల్హాసన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో కార్యాలయంలో నూతన కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎన
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. మునుప�
సన్మానసభలో టీఎన్జీవో నేతల ప్రశంసలుహైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని టీఎన్జీవో నేతలు కొనియాడారు. టీఎన్జీవో కేంద్ర సంఘం �
జనాభా ప్రాతిపదికన మంజూరుచేయండి జోన్ మారితే సీనియారిటీకి నష్టం జరగొద్దు సీఎస్తో భేటీలో టీజీవో, టీఎన్జీవో సంఘాల నేతల వినతి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నూతన జిల్లాలకు కొత్త పోస్టులను మంజూరు చేయ�
ముఖ్యమంత్రి కేసీఆర్ భోళా శంకరుడు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ జమ్మికుంటలో సీఎంకు కృతజ్ఞతాభినందన సభ జమ్మికుంట, ఆగస్టు 3 : తమ ఆత్మగౌరవాన్ని కాపాడి, రాష్ట్రంలో తలెత్తుకు ని తిరిగేలా చేస
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్వరంగల్, ఆగస్టు 2: తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అర్చక ఉద్యోగులకు సముచిత స్థానం దక్కిందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. సోమవారం �
సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు వెల్లడిఅమీర్పేట్, జూలై 29: తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ఇకనుంచి టీఎన్జీవోకు అనుబంధంగా పనిచేస్తుందని సమితి కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్య�
ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తున్న ప్రభుత్వంనేటి నుంచి జిల్లా ఉద్యోగుల ఖాతాల్లోకిహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): పెరిగిన పీఆర్సీ జూన్ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. గత రెండు రోజులుగ�
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): పర్యాటక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్
ప్రభుత్వానికి టీఎన్జీవో నాయకుల విజ్ఞప్తిహైదరాబాద్/ సుల్తాన్బజార్, జూన్15 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ అమలులో ఏర్పడే సమస్యల పరిష్కానికి వ్యత్యాసాల సవరణ కమిటీ (అనామలీస్ కమిటీ)ని ఏర్పాటుచేయాలని టీఎన్జీవో