TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. సోమవారం అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుమలలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిం�
pushpayagam | శ్రీవారి ఆలయంలో నవంబర్ ఒకటో తేదీన మంగళవారం పుష్పయాగ మహోత్సవం
నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం 31న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు
శ్రీవారి దర్శన టికెట్లను విక్రయించిన కాణిపాకం సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరుణ అనే ఉద్యోగిని సుపథం టికెట్లను సేవా టికెట్లుగా విక్రయించింది .
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 15 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.