భక్తుల సౌకర్యార్థం డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 11న ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
tirumala temple | తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 గంటలకు మూసివేయగా.. రాత్రి 7.30 గంటలకు వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారా మూసి
Pournami Garuda Seva | ఈ నెల 8న నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సేవను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. గ్రహణం నేపథ్యంలో
MP Suresh reddy | రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో