Cyclone Mandous | ఆంధ్రప్రదేశ్కు మాండూస్ ముప్పు ముంచుకొస్తున్నది. తుఫానుగా మారిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తీరం దాటింది.
Droupadi Murmu |కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ముర్ము.. ఉదయం వరాహస్వామి ఆలయానికి వెళ్లారు. అక్�
తిరుమల శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. పదిరోజులకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు తిరుపతిలోనే జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్�