తిరుమల శ్రీవారికి టీవీఎస్ మోటర్స్ సంస్థ నూతన మాడల్ రోనిక్ ద్విచక్ర వాహనాన్ని విరాళమిచ్చింది. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్ వేణు తరపున సంస్థ ప్రతినిధి వరదరాజన్ వాహన పత్రాలను �
తిరుమలలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వానలకుతోడు చలితీవ్రత పెరగడంతో గజగజ వణుకుతున్నారు. శని, ఆదివారాలు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది.