ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
Rajinikanth | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సూపర్స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ
Cyclone Mandous | ఆంధ్రప్రదేశ్కు మాండూస్ ముప్పు ముంచుకొస్తున్నది. తుఫానుగా మారిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తీరం దాటింది.