Tirumala | తిరుమల శ్రీవారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిన్న ఒకే రోజు రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది
Minister Malla reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.
Minister Errabelli Dayakar rao | వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన సోమవారం
Vaikunta Ekadasi | తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తుల కొంగుబంగారమైన శ్రీ వేంకటేశ్వరుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా
TTD | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని 2022 ఏడాదిలో 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1,320 కోట్లు. శ్రీవారికి 1.08 కోట్ల మంది భక్తులు
నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు.