Ramana Dikshitulu | తిరుమలలో పరిస్థితులపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలలో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుమలలో నో ఫ్లైజోన్ హెచ్చరికలు ఉన్నప్పటికి కొంత మంది డ్రోన్ల సహాయంతో చేస్తున్న దృశ్యాల చిత్రీకరణనను పూర్తిగా అడ్డుకునేందుకు టీటీడీ సీరియస్గా దృష్టిని సారించింది.
ttd | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.