తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుమలలో నో ఫ్లైజోన్ హెచ్చరికలు ఉన్నప్పటికి కొంత మంది డ్రోన్ల సహాయంతో చేస్తున్న దృశ్యాల చిత్రీకరణనను పూర్తిగా అడ్డుకునేందుకు టీటీడీ సీరియస్గా దృష్టిని సారించింది.
ttd | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
తిరుమలలో నో ఫ్లైజోన్గా ఉన్న కొన్ని దృశ్యాలు బయట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలను కొందరు సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు.
Kadapa | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు రావడంతో 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.