Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ తగ్గింది . శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఐదు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
Pushpa Pallaki | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ కనుల పండువగా సాగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Telangana | తిరుమల, షిర్డీకి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సర్వీసులను తీసుకొచ్చామని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు (Compartment) నిండిపోగా భక్తులు శిలాతోరణం (Shilatoranam) వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swami Temple) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి తోమల సేవలో (Thomala Seva) పాల్గొన్నారు.