TTD | అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరి�
తిరుమల శ్రీవారికి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన వికాస్కుమార్ కిశోర్భాయ్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టు కోసం డీడీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి ఇచ్చారు.
తిరుమలలో నకిలీ ఈడీ కమిషనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేదాం తం శ్రీనివాస్ భరత్ భూషణ్గా పోలీసులు గుర్తించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి (Malayappa Swamy) దర్శనమిచ
తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వరునికి హనుమంత వాహన సేవ (Hanumantha Vahana Seva) నిర్వహించారు.
వచ్చే ఏడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా టికెట్ల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియను టీటీడీ బుధవారం నుంచి ప్రారంభించింది. సేవల ఆన్లైన్ లక్కీడిప్ �
Malayappa Swamy | తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై కొలువుద�
Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జనవరి నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం బుధవారం (18న) ఉదయ
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ (CM KCR) మూడోసారి అఖండ విజయం సాధించి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వారి అడుగుజాడల్లో పనిచేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ�
Tirumala Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉదయం బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల
Tirumala | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేయనుంది. దీంతో రేపటి నుంచి ఈనెల 23 వరకు శ్ర
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఒక్కరోజే 71,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా టీటీడీకి రూ.3.69 కోట్ల ఆదాయం సమకూరింది.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు �