Donation | ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను (Windmill) విరాళంగా(Donation) అందజేసింది.
Tirumala | వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) సందర్భంగా డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో (Ttd EO)ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
TTD | టీటీడీకి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మాసం రోజుల పాటు జరిగే ఉత్సవ విశేషాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. డిస�
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న భక్తులు శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్ల లో వేచియున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రధాని మోదీ (PM Modi) దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన ప్రధానికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు �
Tirumala |కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామని ఫిబ్రవరి-2024 నెలలో దర్శించుకునేందుకు ఆన్లైన్లో విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి.
TTD | 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్�
TTD SED Tickets | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. రూ.300 ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబా