Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు ఉత్తర ద్వారం తెరుచుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో అన్ని కం�
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టికెట్లను ప్రకటించిన దానికంటే ముందుగానే టీటీడీ (TTD) పంపిణీ చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు.
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ(TTD) ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.
Tirumala | డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరి కిటకిటలాడుతుంది.
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను సోమవారం నాడు టీటీడీ విడుదల చేయనుంది. మార్చి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైంకుఠ ద్వారాన్ని తెరిచి భక్తుల�
Tirumala | తిరుమలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శ్రీవారి సప్తగిరులను మొత్తం మేఘాలు కప్పేశాయి. పొగమంచు నిండి ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచిపోతున్నారు. అయితే మరోవైపు వాహనదారులు