Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్తో
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకాన్ని అమలు చేస్తుంది.
Tirumala | తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు.
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Tirumala | తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఏప్రిల్ నెలలో 20.17 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.