Tirumala | తిరుమల వారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో జూన్ నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ విడుదల చేసింది.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఏడుకొండల స్వామి సన్నిధి కిటకిటలాడుతున్నాయి.
గత బుధవారం నుంచి ఈ నెల 22 వరకు తిరుమల శ్రీవారిని సుమారు 5 కోట్ల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. వారం రోజులుగా నిత్యం 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిప�
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి మెక్కులు చెల్లించుకున్నారు.
Tirumala | ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని రాష�
తిరుమలలో మూడురోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ తెలిపింది.
Garuda Seva | తిరుమలలో ఈ నెల 23న వైశాఖ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Tirumala | తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల తిరుమలలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. తాజాగా అలిపిరి నడకదారిలోని ఆఖరిమెట్ల వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. వాటిని చూస
Leopards roamed | తిరుమలలో(Tirumala) మరోసారి చిరుతపులి సంచారం(Leopards roamed) కలకలం రేపింది. అలిపిరి నడక దారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయి.