Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 21 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
తెలంగాణ నుంచే వెళ్లే భక్తుల కోసం తిరుమల కొండపై ప్రత్యేక సత్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ భక్తులకు తిరుమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేలా, మన రాష్ట్రం నుంచి జారీ అయ్యే సిఫ�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
Minister Roja | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ఏపీలో వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా కావడం ఖాయమని మంత్రి రోజా ధీమాను వ్యక్తం చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. సోమవారం 81,831 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 34,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.