TTD | తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అలరించారు.
Jyestabhishekam | తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల పాటు తిరుమల జ్యేష్టాభిషేకం కార్యక్రమం న
Trivikram Srinivas | సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసుల (Star Kids) సందడి కొత్త విషయమేమి కాదు. ఇప్పటికే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగిస్తున్న వారసులు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని ప�
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద ప�
కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క
TTD | తిరుమల శ్రీవారి దర్శానికి వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తుంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శానికి బారులు తీరుతుంటారు. స్వామివారి దర్శనానికి గ�
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని ద�
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Chandrababu | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) మరోసారి స్పందించారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని సంతోషం వ్యక్తం చే
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 21 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.