Jitin Prasada | కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద (Jitin Prasada) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి.. ఆలయంలో ప్రత్యేక పూజలు
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని, అటు భూదేవి,శ్రీదేవిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీలీలకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.. దర్శన ఏర్పాట్లు చేశారు.
Tirumala | తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ(Huge Rush ) పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో(Devotees) మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Malayappa Swami | తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం లో భాగంగా రెండో రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ముత్యపు కవచం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.