తిరుమల శ్రీవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గురువారం వే�
ఏపీ మాజీ సీఎం జగన్ ఈ నెల 28న కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న అన్ని దే�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి నేరుగా క్యూలైన్లో వెళ్లి దర్శించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
Tirupati Laddoos | మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూ (Tirupati Laddoos) తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు (Animal Fat) వినియోగం అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
TTD | పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి సోమవారం తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. తాను గానీ అపరాధం చేసి ఉంటే.. తనతో పాటు కుటుంబ సభ్యులు సైతం సర్వనాశనం అయిపోవాలన్నార�
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. దేవుడికి ఇచ్చే నైవేద్యంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి స
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశామని పేర్కొన్నారు.
CM Chandrababu | వైసీపీ ఐదేండ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్లుగానే పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని అపవ్రితం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.
Tirumala Laddu | దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసీపీని సమూలంగా నాశనం చేసేందుకు ఏప�
Tirumala Brahmotsavam | ఆక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆహ్వానపత్రికను అందజేశారు.
Tirumala Laddu | అతి పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వులు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే తెరలేపాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆందోళన వ్యక�