Ambati Rambabu | తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్పై రాజకీయ కక్షతోనే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ను రాజకీయ�
Pothina Mahesh | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై వైసీపీ నేత పోతిన మహేశ్ తీవ్రంగా స్పందించారు. 100 రోజుల పాలనలో చేసింది చెప్పుకోలేకనే తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డా�
Tirumala | వైసీపీ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ యాజమాన్యం స్పందించింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేసింది.
Nara Lokesh | తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. జగన్ పాలనలో శ్రీవారి లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వినియోగించారని ఏపీ సీఎం చంద్రబ
Tirumala | తిరుమల లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. దీనిపై వైసీపీ తరఫు న్యాయవాదులు హైకోర్�
Tirumala | వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ప�
Tirumala | తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారమని అన్నారు.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.
CBI Enquiry | తిరుమలలో లడ్డు (Laddu) తయారిలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.