Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నుంచి తిరుమలకు పవన్ కల్యాణ్ కాలినడనక చేరుకున్నారు. అయితే మార్గమధ్యలోనే ఆయనకు వెన్ను నొప్పి రావడంతో తీవ్ర
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారని.. సీఎం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్ చేయడం సమంజసంగా
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన.. ఇవాళ శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. తన ఇద్దరు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కొన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్నది. కల్తీ నెయ్యికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అందులో కలవగూడని పదార్థాలు కలిశాయన్నట్టుగా ఆయన మాట్లాడ�
Pawan Kalyan | ప్రాయశ్చిత్త దీక్షపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదని తెలిపారు. లడ్డూ వివాదమనేది కేవలం ట్రిగ్గర్ మాత్రమేనని చెప్పారు. ప్రాయశ్చిత�
Koil Alwar Thirumanjanam | ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతకుముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Ambati Rambabu | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్పై వ్యంగ్యంగా స్పందించారు. కాదేదీ
Margani Bharat | దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటు అంటిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమజా�
YCP Leader Roja | తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్టింగ్ జడ్జితో సీబీఐ విచారణ జరిపితే చంద్రబాబు అబద్దాలు బయటకు వస్తాయని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.