Ram Mandir | భక్తులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ (Tirupati Laddu) కల్తీ వివాదం వేళ అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఇప్పుడు ఉత్కంఠగా మారింది. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు. కానీ ఒక క్రైస�
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ప్రముఖ ఆలయాల ప్రసాదాలను టెస్టింగ్ కోసం ల్యాబ్లకు పంపించింది. ఇక మీదట ఆలయాల్లో ప్రసాదాల తయారీకి రాష్ట్ర
YS Jagan | తిరుమల పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారు. తన పర్యటన సందర్భంగా ఎలాంటి హడావుడి చేయవద్దని పార్టీ కేడర్కు సూచించారు. ఈ నెల 27 శుక్రవారం జగన్ తి�
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారమే లేపింది. మహా ప్రసాదం తయారీలో వాడే నెయ్యి మాత్రమే కాదు.. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్�
YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తిరుపతిలో ఆంక్షలు విధించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ విధించారు. ఈ మేరకు గురువారం నాడు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 25 వర
Nara Lokesh | ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్బుక్ అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అ
AP News | శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమలకు కాలినడకన వస్తానని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం పట్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. పాప పరిహారం కోసం జగన్మోహన్ రెడ్�
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు దుమారం రేపుతున్న వేళ ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ లేదని.. అది పోష�
తిరుమల శ్రీవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరుని సన్నిధికి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గురువారం వే�
ఏపీ మాజీ సీఎం జగన్ ఈ నెల 28న కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న అన్ని దే�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి నేరుగా క్యూలైన్లో వెళ్లి దర్శించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.