Salakatla Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం ఉదయం మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన ఇవాళ ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
Tirumala | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో శ్రీవల్లి పుత్తూరు నుంచి తొలిసారిగా తెచ్చిన చిల�
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ధీటుగా స్పందించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించి�
Chandrababu | తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించవద్దని.. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని టీటీడీ అధికారులకు సూచించారు. దేశ విదేశాల నుంచి వచ్చే �
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డెయిరీ సంస్థ కల్తీ నెయ్యి పంపిందని రుజువు చేసేందుకు కావాల్సిన ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. క
Tirumala | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల (Tirumala) లోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఫొటో ప్రదర్శనశాల భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని మాజీ సీఎం వైఎస్ అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నదని తెలిపారు. అం�
Tirumala | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు తిరుమలలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగిపడింది. దీంతో ఆందోళన చెందిన టీటీడీ అధికారులు వెంటనే మరమ్మతు ప�
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్షపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పవన్ను స్వామి అని విమర్శించిన భూ
Tirumala Laddu Isuue | తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి తెలిపారు. ఇద్దరు �