Tirumala | రథసప్తమి సందర్భంగా తిరుమలలోని మాడ వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం రథ సప్తమి పురస్కరించుకుని స్వామివారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాల్లో భక్తులను కటాక్షించనున్నారు.
Tirumala | రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. రథ సప్తమి రోజున ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ వాహనాల్లో భక్తులకు స్వామివారు కనువిందు చేయనుండడంతో భక్తు�
లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి (Rathasaptami) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా తిరుమలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేశాలయాని
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) సర్వం సిద్ధం చేసింది. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వైభవోపేతంగా జరిగే రథసప్తమి వేడుకలకు భారీగా
Tirupati stampede | తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. విచారణ అధికారి రిటైర్డ్ జడ్జి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆదివారం తిరుపతిలో రెండోరోజు పర్యటించారు.
Tirumala | వారాంతపు సెలువు రోజుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఉండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వి�
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి ఓ విమానం చక్కర్లు కొట్టింది. శనివారం నాడు ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
Tirumala | తిరుమల క్షేత్రంలో చిరుత సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు.
Tirumala | మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులకు నేరుగా స్వామివారి దర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగు�
ISRO Chairman | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సంస్థ చైర్మన్ వి నారాయణన్ శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అ