Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్టు టీటీడీ ప్రకటించినా.. కొందరి అధికారుల తీరుతో తెలంగాణ భక్తులు ఇబ్బందులు గురవుతున్నారు.
తిరుమలలో క్రమేణా భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఉగాదితో పాటు వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళ్తున్నారు. కాగా, వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో టీటీ డీ కీలక నిర్ణయం తీసు�
Tirumala | తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి విమానం మళ్లీ ప్రయాణించింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆలయంపై నుంచి దూసుకెళ్లింది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్రానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై తిరుమల తిరుపతి దే
తిరుమలలో గదుల కోసం ఆన్లైన్లో వెతికిన వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. కమలాపురికాలనీలో నివాసం ఉంటున్న చిరుమామిళ్ల ప్రసాద ర�
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కొనసాగుతున్న సంస్థలకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు కోటీ రూపాయలను విరాళంగా అందజేశారు.
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న అష్టదళ పాదపద్మారాధన సేవను తిరుమల తిరు�
TTD Arjitha Seva Tickets | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఆన్లైన్ విడు�
Teppottsavam | తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 9న రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ అధికారులు వివరించారు.
తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ వీఐపీ భక్తులకు మాత్రమే వస తి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500 గదులు ఉండగా, సీఆర్వో పరిధిలో 3,500 గద�
TTD | వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను
అదనపు ఈవో ఆదేశించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరుడి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.