Maha Kumbhmela | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి నమూనా ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలపై వైకుంఠ దివ్య దర్శనాలకు టొకెన్లు పొందిన భక్తులు క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు.
YV Subba Reddy | తిరుమల తొక్కిసలాట ఘటనపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమా�
Tirumala | తిరుమలలో మరో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. హరిణి దాటిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు వద్ద గోడను ఢీకొట్టింది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండట�
TTD Chairman | తిరుపతిలో ఈ నెల 8వ తేదీన అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామి తెలిపారు.
YS Jagan | వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కి�
తిరుమల వేంకటేశ్వరస్వా మి సన్నిధిలో ఓ ఉద్యోగి బంగారాన్ని దొంగిలిస్తూ విజిలెన్స్ అధికారులకు ప ట్టుబడ్డాడు. టీటీడీ పరిధిలో వివిధ చోట్ల నెలకొల్పిన హుండీలను ఒకేసారి పరకామణికి తరలిస్తారు. ఇదే సమయంలో బ్యాంక
Tirumala | తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సానుభూతి తెలిపింది. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది.
TTD Emergency meeting | వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, సమీక్ష అనంతరం శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.