తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వెంకన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపం�
తిరుమల : దేశవ్యాప్త జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ కార్యక్రమం " జరుగనుంది. తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇ�
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి (TTD) భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు రోజుకు అదనపు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుధవారం (ఈ �
Anantapur | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో (Anantapur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లమూడ మండలం పులగంపల్లి వద్ద మినీబస్సు అదుపుతప్పి బోల్తాపడింది
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా
తిరుపతి : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు బయల్దేరారు. కాలినడక ప్రారంభం కంటే ముందు అలిపిరి వద్ద శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. �
తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను నిర్
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ –19 మహమ్మారి వ్యాప్తి కట్టడికి నిలిపివేసిన సర్వదర్శనం (Sarva Darshan) ఆఫ్లైన్ల టోకెన్�
Venkaiah naidu | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన