కొత్త దంపతులు విఘ్నేష్ శివన్-నయనతార శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త జంటను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. విఘ్నేష�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 130.29 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏ నెలలో కూడా ఇంత ఆదాయం హుండీ ద్వారా సమకూరలేదని స్పష్టం చేశారు. ఒక్�