తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. వరుసగా సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శ
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనం వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఇవాళ తిరు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని మార్చిలో 19.72 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. హుండీ కానుకల ద్వారా రూ.128.64 కోట్ల ఆదాయం లభించినట్టు వెల్లడించింది. 9.54 లక్షల మంది భక
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 10న శ్రీరామనవమి సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీరాముడు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. అలాగే సోమ�
తిరుమల : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను శుక్రవారం ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయన
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి �
తిరుమల శ్రీవారిని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొ న్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శ నానంతరం రంగ నాయకుల మండ పంలో పండితులు వేదా�
హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో పాటు వారాంతపు రద్దీ దృష్ట్యా భక్తులకు సర్వదర్శనానికి రెండు రోజుల సమయం పడుతున్నది. సాధారణ భక్తులకు మరింత ఎక్కువ దర్శన సమయం కల్పి�
తిరుమల : శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 21 నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మూడు రోజుల పాటు �