Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్న తిరుమలలో (Tirumala) ఏనుగుల సంచారం కలకలం రేపింది. ఆదివారం వేకువజామున పాపవినాశనం రోడ్డులో పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగ�
తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారమయ్యాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు విస్మయానికి గురయ్యారు. నిత్యం గోవింద నామస్మరణ, అన్నమయ్య సంకీర్తనలు, వ