తిరుమల: తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు సేవలను ఏకాంతంగా నిర్వస్తున్న విషయం తెలిసిందే. ప�
paruveta utsavam in tirumala | శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరక
Governor Tamilisai | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని
తిరుమల: శ్రీపీఠం వ్యస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, బీజేపీ నేత సునీల్ డియోధర్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పరిపూర్
తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. దీనికి సంబ
అమరావతి : తిరుమల అడవుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమల కనుమదారిలో చిరుతపులి భక్తులకు కనిపించింది. ఎగువ కనుమదారిలో హరిణికి సమీపంలో రహదారి పక్కనున్న పట్టి గో
తిరుమల: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా తిరుమలలో గురువారం స్వర్ణరథం ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ �
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తోపాటు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మి
తిరుమల: టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా రూ 2 కోట్ల విరాళం అందించారు. గురువారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం ఆయన సతీమణితోకలిసి రంగనాయక
Tirumala | తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకున్నది.
తిరుమల: రేపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలుఅందించనున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మార
తిరుమల : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి12వ తేదీ ఐదవ విడత అఖండ బాలకాండ పారాయణం నిర్వహించనున్నది టీటీడీ. ఇందులోభాగంగ�
Chaganti Koteswara rao, Karnam Malleswari who visited Tirumala Venkateswaraswamy | తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, ఢిల్లీ స్పోర్ట్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి